Search This Blog

HINDI SONGS
Your Ad Here

Wednesday, January 6, 2010


హైదరాబాద్‌ : మన హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. ఈ నెల 30 నుంచి ప్రపంచ దినపత్రికల కాంగ్రెస్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో సీఎం రోశయ్య అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. వచ్చే నెల 3వరకు జరిగే సదస్సులో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ పాల్గొంటారు. అన్నిదేశాల నుంచి 18వందల మంది ప్రతినిధులు హజరవుతున్నారు.



No comments:

Post a Comment